దుండిగల్, ( ఆంధ్ర ప్రభ): దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలోని ప్రైవేటు పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. బాలుడిని పాఠశాలకు తీసుకువెళ్తున్న తల్లి స్కూటీ కి టిప్పర్ తగలదంతో స్కూటీ కింద పడి స్కూటీ ముందు భాగంలో కూర్చున్న బాలుడు టిప్పర్ వైపు పడిపోగా బాలుడి తల మీద నుండి టిప్పర్ వెళ్లింది. ఈ ఘటనలో బాలుడి తల నుజ్జునుజ్జ అయ్యి అక్కడికక్కడే మరణించాడు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు…
Accident | స్కూటీని ఢీకొన్న టిప్పర్ – బాలుడి మృతి
