Payyavula Keshav | ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్…

Payyavula Keshav | ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్…

Payyavula Keshav | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ… కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ తయారు చేశామన్నారు.

Payyavula Keshav