Accident | కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు హిందూపురం వాసులు దుర్మ‌ర‌ణం

బెంగ‌ళూరు – కర్ణాటకలో ట్రక్కును బొలెరో వాహనం ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు ఏపీ వాసులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హిందూపురం వాసులుగా గుర్తించారు. హిందూపురం నుంచి కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా షహర్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను నాగరాజు, సోమ, నాగభూషణ్, మురళిగా గుర్తించారు. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *