30to40tractors | ఆగని దందా!

30to40tractors | ఆగని దందా!
- తరలిపోతున్న గోదావరి ఇసుక!
- కాసులు కురిపిస్తున్న వ్యాపారం
30to40tractors | బూర్గంపాడు, ఆంధ్రప్రభ : ఇసుక దందా ఆగడం లేదు.. ఒక వైపు అధికార పార్టీకి చెందిన నాయకుల అండ.. మరో వైపు అధికారుల పట్టించుకోకపోవడంతో గోదావరి ఇసుక(Godavari sand) తరలిపోతుంది! గోదావరి నది, గోదావరి ఉప నది కిన్నెరసాని నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయలు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి రోజూ అక్రమ ఇసుక రవాణా ద్వారా సుమారు రూ.15 నుండి రూ.20 లక్షల ఆదాయం వ్యాపారులు(Income traders) పొందుతున్నారు. మండలంలో ప్రధానంగా పాతపినపాక, బుడ్డగూడెం, బూర్గంపాడు, నాగినేని ప్రోలు రెడ్డిపాలెం, సారపాక ప్రాంతాల నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది.
30to40tractors | సారపాక బ్రిడ్జి కేంద్రంగా…
సారపాక వద్ద ఉన్న గోదావరి బ్రిడ్జి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా(Illegal sand transportation) జోరుగా సాగుతోంది. సుమారు 30 నుండి 40 ట్రాక్టర్లు ప్రతిరోజూ రాత్రి వేళలో ఇసుక తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కిన్నెరసాని ప్రాంతం నుండి పలు అక్రమ ర్యాంపులను నిర్వహించి పలు ట్రాక్టర్లతో పలు ప్రాంతాలలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని లారీలతో తరలిస్తున్నారు. అయితే వారికి కొంత మంది అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రోజూ ఇసుక అక్రమంగా తరలించడం వల్ల బ్రిడ్జికి ముప్పు(Threat to the bridge) వాటిల్లే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

30to40tractors | భయాందోళనలో పల్లె వాసులు
ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని సమీపా పల్లె వాసులు భయాందోళన(Villagers are in panic) చెందుతున్నారు. ట్రిప్పులు అధికంగా వేయడం కోసం ట్రాక్టర్లు స్పీడుగా నడుపుతున్నారని, అలాగే లైసెన్స్ లేని మైనర్లు కూడా ట్రాక్టరు నడుపుతుంటారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందించిన వెంటనే సంబంధిత వ్యక్తులకు తెలిసిపోవడంతో ఘర్షణలు(Collisions) జరుగుతున్నాయి. దీంతో సమాచారం ఇవ్వడానికి కూడా ప్రజలు వెనుకంజ వేస్తున్నారు.
30to40tractors | ఇసుక అక్రమ రవాణాను అరికడతాం..
కిన్నెరసాని, గోదావరి నదుల నుండి ఇసుక అక్రమ రవాణా అరికడతామని, ఎంతటి వారైనా ఉపేక్షించేది(Neglectful) లేదని ఎస్సై మేడా ప్రసాద్ తెలిపారు. మండలంలో ఏ ప్రాంతం నుండి ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు సమాచారం ఇవ్వాలని, అలాంటి వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు.
click here to read దోషికి 20ఏళ్ల జైలు శిక్ష
ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని సమీపా పల్లె వాసులు భయాందోళన(Villagers are in panic) చెందుతున్నారు. ట్రిప్పులు అధికంగా వేయడం కోసం ట్రాక్టర్లు స్పీడుగా నడుపుతున్నారని, అలాగే లైసెన్స్ లేని మైనర్లు కూడా ట్రాక్టరు నడుపుతుంటారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందించిన వెంటనే సంబంధిత వ్యక్తులకు తెలిసిపోవడంతో ఘర్షణలు(Collisions) జరుగుతున్నాయి. దీంతో సమాచారం ఇవ్వడానికి కూడా ప్రజలు వెనుకంజ వేస్తున్నారు.ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని సమీపా పల్లె వాసులు భయాందోళన(Villagers are in panic) చెందుతున్నారు. ట్రిప్పులు అధికంగా వేయడం కోసం ట్రాక్టర్లు స్పీడుగా నడుపుతున్నారని,
అలాగే లైసెన్స్ లేని మైనర్లు కూడా ట్రాక్టరు నడుపుతుంటారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందించిన వెంటనే సంబంధిత వ్యక్తులకు తెలిసిపోవడంతో ఘర్షణలు(Collisions) జరుగుతున్నాయి. దీంతో సమాచారం ఇవ్వడానికి కూడా ప్రజలు వెనుకంజ వేస్తున్నారు.ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని సమీపా పల్లె వాసులు భయాందోళన(Villagers are in panic) చెందుతున్నారు. ట్రిప్పులు అధికంగా వేయడం కోసం ట్రాక్టర్లు స్పీడుగా నడుపుతున్నారని, అలాగే లైసెన్స్ లేని మైనర్లు కూడా ట్రాక్టరు నడుపుతుంటారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందించిన వెంటనే సంబంధిత వ్యక్తులకు తెలిసిపోవడంతో ఘర్షణలు(Collisions) జరుగుతున్నాయి. దీంతో సమాచారం ఇవ్వడానికి కూడా ప్రజలు వెనుకంజ వేస్తున్నారు.
ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని సమీపా పల్లె వాసులు భయాందోళన(Villagers are in panic) చెందుతున్నారు. ట్రిప్పులు అధికంగా వేయడం కోసం ట్రాక్టర్లు స్పీడుగా నడుపుతున్నారని, అలాగే లైసెన్స్ లేని మైనర్లు కూడా ట్రాక్టరు నడుపుతుంటారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందించిన వెంటనే సంబంధిత వ్యక్తులకు తెలిసిపోవడంతో ఘర్షణలు(Collisions) జరుగుతున్నాయి. దీంతో సమాచారం ఇవ్వడానికి కూడా ప్రజలు వెనుకంజ వేస్తున్నారు.ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని సమీపా పల్లె వాసులు భయాందోళన(Villagers are in panic) చెందుతున్నారు. ట్రిప్పులు అధికంగా వేయడం కోసం ట్రాక్టర్లు స్పీడుగా నడుపుతున్నారని, అలాగే లైసెన్స్ లేని మైనర్లు కూడా ట్రాక్టరు నడుపుతుంటారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందించిన వెంటనే సంబంధిత వ్యక్తులకు తెలిసిపోవడంతో ఘర్షణలు(Collisions) జరుగుతున్నాయి. దీంతో సమాచారం ఇవ్వడానికి కూడా ప్రజలు వెనుకంజ వేస్తున్నారు.ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని సమీపా పల్లె వాసులు భయాందోళన(Villagers are in panic) చెందుతున్నారు. ట్రిప్పులు అధికంగా వేయడం కోసం ట్రాక్టర్లు స్పీడుగా నడుపుతున్నారని, అలాగే లైసెన్స్ లేని మైనర్లు కూడా ట్రాక్టరు నడుపుతుంటారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందించిన వెంటనే సంబంధిత వ్యక్తులకు తెలిసిపోవడంతో ఘర్షణలు(Collisions) జరుగుతున్నాయి. దీంతో సమాచారం ఇవ్వడానికి కూడా ప్రజలు వెనుకంజ వేస్తున్నారు.ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని సమీపా పల్లె వాసులు భయాందోళన(Villagers are in panic) చెందుతున్నారు. ట్రిప్పులు అధికంగా వేయడం కోసం ట్రాక్టర్లు స్పీడుగా నడుపుతున్నారని, అలాగే లైసెన్స్ లేని మైనర్లు కూడా ట్రాక్టరు
