Krishna University | రీ వాల్యుయేషన్..

Krishna University | రీ వాల్యుయేషన్..

Krishna University, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో జులై 2025లో నిర్వహించిన బీటెక్ 2వ సెమిస్టర్ (2024-25 అకడమిక్ ఇయర్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 25 లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 ఫీజు ఆన్లైన్లో http://www.onlinesbi.com/లో చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం సూచించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పరీక్షల విభాగ ప్రతినిధి తెలిపారు.

Leave a Reply