సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు (Salur ) మున్సిపల్ కార్యాలయం (Municipal Office) లో ఏసీబీ అధికారులు (ACB officials) తనిఖీలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్, మరో అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేపట్టినట్లు సమాచారం. కమిషనర్ జయరామ్, మరో అధికారికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయి. ఈ తనిఖీలు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Salur | మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
