Indervelly | పూజలతో మురిసిన వనం..

Indervelly | పూజలతో మురిసిన వనం..

  • నాగుబా నీకు కోరింజన్మంతా #సతి బాన్ పెన్, పెరసా పెన్ పూజలతో మురిసిన వనం
  • సంప్రదాయాలకు ప్రతీక
  • మేశ్రమం వంశీయుల చరిత్ర

Indervelly | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లాలో పండుగ వాతావరణం నేల్ కొంది ఏ గ్రామానికి వెళ్లిన గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి నియమ నిబద్ధాలు ఆచార వేవాహ రాలు కట్టుబాటులతో గిరిజనులు పెద్దపీట వేస్తారు ప్రస్తుతము రవాణా సౌకర్యాలు ఉన్న దేవతలకు మహా పూజలకు గిరిజనులు కాలినడక నే వెళ్తున్నారు బుధవారము భేటీ మహిళలు తెల్లవారుజాము నుండి ఓకే తెల్ల దుస్తులతో కోనేరు నుండి ఆలయ వెనకాల ఉన్న సతి పెన్ భాన పెయిన పూజలకు ఈ జలానికి తలపై సిరికొండ కొండలతో కిలోమీటర్ నడుస్తూ పాత పుట్టను తవ్వి అల్లుళ్ల సాయంతో భవలా పెన్ ను తయారు చేస్తూ ఈ పూజలను పూర్తి చేశారు మగవారు వెనకాల ఉన్న దేవునికి అందరూ కొనుగోడి డోలు వాయిద్యాలతో దేవతను మొక్కడం జరిగింది అనంతరం మగవారు గుడి వెనకాల వట వృక్షం కింద ఉన్న పెరసాపెయిన్ దేవతకు మొక్కలు తీరుస్తూ ఏకతాటిపై నిలిచి దేవత ఆశీస్సులు పొందారు బాన్ పెన్ పే రసా పెన్ పూజలు ఈడాది ఒకేసారి చేయడంతో అటు పురుషులు, ఇటు బెట్టింగ్ మహిళలతోపాటు ఇతర మహిళలు రోజంతా బిజీబిజీగా కొనసాగింది.

ఆదివాసి గోండు గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర విశిష్టత పై ప్రత్యేక కథనం ఆదివాసి గోండు గిరిజను లో ఏడు తెగలు గా పిలిచే మెశ్రమ వంశీయులకు నాగోబా కుల దేవత ఏటా పుష్య ఆమావాశ్య రోజున మెశ్రమ వంశీయులు ప్రత్యేక మహా పూజ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు నాగోబాకు పూజలు నిర్వహించే మేశ్రమ వంశీయు లో 22 తెగలు ఉన్నాయి ఇందులో ఒక్క తెగకు ఒక్క ప్రత్యేకత ఉంది మేశ్రమ వంశంలో పెయిన్ పాట్లల్, పెయిన్ కటోడ, గాయకి జోడియల్, నాయక్ వాడి,జోపాల్, దివేకర్ కటోడాల్, బొడ్డి గుడియాల్, శంకెపైలాల్, మిగతా 14 తెగలైన వాడే, ఉద్దీర్ , తప్పు బుద్ధి లికార్, డకారే పాట్ల ల, బాండే కురి ఎల్, ఆర్కె, నప్పాలి, బిజిలి కార్, కామ్రేలి, గారుడి, హవల్దార్, నాగోబా పూజల సమయంలో మేశ్రమ వంశీయుల వెంట ఉంటారు.

పెయిన్ పాట్లల్( పటేల్):”” మెశ్రమ వంశీయుల మంచి చెడు సమస్యలను పెయిన్ పటేల్(మెశ్రమ వంశ పటేల్) సమక్షంలో పరిష్కరిస్తారు నాగుబ మహా పూజ నిర్వహణ జాతర ఏర్పాట్లు పెయిన్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు

మెశ్రమం కటోడ:”” నాగుబా దేవతకు (పూజారి) కటోడా పూజలు నిర్వహిస్తారు పూజల ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి చోట కటోడాలు పూజలు చేస్తారు ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నుంచి జన్నారం మండలంలోని హస్తినా మడుగు గోదావరి నది వద్దకు గంగాజలం కోసం కాలినడకన వెళ్లి తీసుకొస్తారు

గయకి మెశ్రమం;;”” పశు సంపదను పర్యవేక్షించడం ఎన్నో ఏళ్ల చరిత్ర గల నాగబాబు చెందిన పశువుల ను గారికి మెశ్రమం పశువులను (ఆవులను) పర్యవేక్షించే వారిని ప్రచారం

జూడియల్ మెశ్రమం;;’ మేశ్రమం వంశంకు చెందిన కటోడ మెహబూబా దేవత పూజలకు కావలసిన గంగాజలం కు వెళ్లే సమయంలో (పూజారి) కటోడాకు కలశంను అందజేసి ఆయన వెనుకాల వెళ్తారు

దివేకార్ కటోడా ::’ నాగోబాకు మహా పూజ సమయంలో కాగడాలు పట్టుకొని పూజలు ముగిసే వరకు దాదాపు 5 గంటల పాటు ఏకతాటిగా కాగడాలను పట్టుకుంటారు ఈ కాగడాలు ఆర్పకుండా చూడడంతోపాటు చేత పట్టుకొని నిల్చడం వీరి ప్రత్యేకత

నాయక్ వాడి::”‘ నాగు మాకు మా పూజల తర్వాత సమర్పించే నైవేద్యం వండి పెడతారు

జ్హోపాల్::’రాత్రి వేళలో మ మెశ్రమం వంశీయులు పూజల సమయంలో కాపాలా ఉండడం గంగాజలం తీసుకువచ్చిన తర్వాత గంగాజలమును ఇతరులు ముట్టకుండా చూడటం

కురియఆల్::” నాగుపదేవత మహా పూజలకు ముందు ఆలయంలో తయారు చేసే పుట్టను దగ్గర ఉండి తయారు చేయించడం

ప్రధాన్::’ పేన్ పాటలల (పటేల్) కటోడాలను పూజల సమయంలో సలహాలు సూచనలు ఇవ్వడం డోలు సన్నాయిలతో పాటు కాలికాo వైద్యాలు వహించడం తోపాటు దేవుళ్ళకు సంబంధించిన ఈ కార్యక్రమమైనా కబురు (సమాచారం) మిశ్రమం వంశీయులకు చేరవేయడం వీరి ప్రత్యేకత