VOTERS | చెన్నూరులో 62.38 శాతం ఓటింగ్

VOTERS | చెన్నూరులో 62.38 శాతం ఓటింగ్

VOTERS | చెన్నూర్, ఆంధ్రప్రభ : మూడో విడత పోలింగ్ కు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపెల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలంలోని పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో ఉదయం 9:30 గంటలకు 62.38శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గాను 102 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

Leave a Reply