Manthani | పోలింగ్ కేంద్రంలో డీసీపీ..
Manthani, ఆంధ్రప్రభ : మెదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తో కలిసి గురువారం మంథని మండల గుంజపడుగు, రచ్చపల్లి ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలీస్ బందోబస్త్ తో పాటు మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీంచారు. ఈ కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరును పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

