Market | గుర్తుతెలియని వ్యక్తి మృతి

Market | గుర్తుతెలియని వ్యక్తి మృతి


Market |
నర్సంపేట, క్రైమ్, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలోని మటన్ మార్కెట్ (Market) సమీపంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మృతి చెందారు. మృతదేహాన్ని నర్సంపేట మార్చురీలో భద్రపరిచారు. చలికి తట్టుకోలేకనే మృతిచెంది ఉంటారని స్థానికులు చెబుతున్నారు. మృతునికి సంబంధించినవారు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని నర్సంపేట పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply