Tirumala | నేటి సమాచారం..
Tirumala, ఆంధ్రప్రభ : 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 67,336 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలును 25,063 మంది భక్తులు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు.