LIVE – జహీరాబాద్ పర్యటనలో రేవంత్ రెడ్డి – పస్తాపూర్ బహిరంగ సభలో ప్రసంగం – ప్రత్యక్ష్య ప్రసారం

హైదరాబాద్ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ని యోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొననున్నారు. రూ. 100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని. మాచనూర్ లో రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

Leave a Reply