Breaking| ఎల్బీనగర్ లో కుప్పకూలిన హోటల్ గోడ… ముగ్గురు మృతి

హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్ లోని ఓ హోటల్ గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతిచెందగా, మరి కొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. భవనం సెల్లార్ తవ్వకాల్లో మట్టిదిబ్బలు కూలాయి. మృతులు బిహార్ కు చెందిన కార్మికులుగా సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *