తనికెళ్ల భరణి పోస్ట్ వైరల్..

తనికెళ్ల భరణి పోస్ట్ వైరల్..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నటుడు తనికెళ్ల భరణి ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫోటోను తన సామాజికమాధ్యమంలో భావోద్వేగంగా పోస్ట్ చేశారు. “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుడిని చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదని, వివేకానందుణ్ణి చూడలేదని, అంటే ఎప్పటికి చూడలేమని.. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీగారిని చూశాను. ముట్టుకున్నాను. చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మధన్యం ” అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ఆదివారం ప్రధాని తెలంగాణ పర్యటనకు రాగా రాత్రి బేగంపేట్ విమానాశ్రయంలో ఆయన మోదీని కలిశారు.
