ఆరోగ్యంపై ఆరా తీసిన పీఎం
ఆరోగ్యంపై ఆరా తీసిన పీఎం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఇటీవల పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు ప్రధాని స్వయంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
