ఈ నెల 23వ తేదీన జనసేన శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఈ క్రమంలో పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
AP | 23న జనసేన శాసనసభా పక్ష సమావేశం
