దుబాయ్ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ లో.. కివీస్ నిర్ధేశించిన 252 పరుగుల ఛేదనలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న శ్రేయస్ అయ్యార్ (48) పరుగులకు ఔటయ్యాడు.
38.4వ ఓవర్లో కెప్టెన్ సాంట్నర్ వేసిన బంతికి రచిన్ రవీంద్ర చేతికి చిక్కాడు శ్రేయస్. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్ (22) – కేఎల్ రాహుల్ ఉన్నారు. 38 ఓవర్లకు టీమిండియా స్కోర్ 183/4
భారత్ విజయానికి 67 బంతుల్లో 68 పురుగులు కావాల్సి ఉంది.