Kubera | మిస్టీరీ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ రిలీజ్ !

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సినిమా “కుబేర”. ప్రధాన పాత్రల్లో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటిస్తున్న ఈ చిత్రం జూన్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను జోరుగా కొనసాగిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.

ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి, ఉత్సాహం మరింత పెరిగింది. శేఖర్ కమ్ముల శైలికి భిన్నంగా ఉండే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను చూస్తున్నామని సినీ అభిమానులు సోషల్ మీడియాలో చెబుతున్నారు.

Leave a Reply