తిరుమల సమాచారం* 31-05-2025
🕉️తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ**
🕉️ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు వేచి ఉన్న భక్తులు.**
🕉️ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 18-20 గంటల సమయం పడుతుంది.**
🕉️300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది*.*
🕉️సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది.**
🕉️నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,721**
🕉️36,011 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.**
🕉️నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.42 కోట్లు