Collision | యువకుల మధ్య ఘర్షణ

Collision | యువకుల మధ్య ఘర్షణ
- ముగ్గురికి తీవ్రగాయాలు
Collision | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సుభాష్ నగర్ లో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. యువకుల మధ్య మాటామాటా పెరగడంతో ముగ్గురు యువకులపై లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
