TS EAPCET 2025 | మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్: తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఖరారు చేసింది. ఏప్రిల్ 29నుంచి మే 5 వరకు ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తాజాగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

ఏప్రిల్ 29, 30తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ జరగనుంది. ఈఏపీ సెట్ పరీక్షలు జేఎన్టీయూ నిర్వహిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *