ఒంగోలు: ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురయ్యారు. ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు దాడి చేశారు. అప్రమత్తమైన స్థానికులు ఆయన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు