మధ్యప్రదేశ్ లో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు.. సిహోరా వద్ద బస్సును ట్రక్కును ఢీ కొంది.. ఈ ఘటనలో బస్సులోని ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.. బస్సు ఎపి నుంచి మహాకుంభమేళాకు వెళుతున్న సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Breaking News | మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం – ఏడుగురు దుర్మరణం
