AP |10 జిల్లాలకు డీసీసీబీ చైర్మన్లను ప్రకటించిన చంద్రబాబు

వెలగపూడి: కూటమి ప్రభుత్వం 10 జిల్లాలకు డీసీసీబీ చైర్మన్లను ప్రకటించింది.. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 జిల్లాలకు సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్లను నియమిస్తూ ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాటిలో ఒక స్తానాన్ని జనసేన కు కేటాయించింది.

శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‍ గా శివ్వల సూర్యనారాయణ(టీడీపీ)

విశాఖ డీసీసీబీ ఛైర్మన్‍గా కోన తాతారావు(జనసేన)

విజయనగరం డీసీసీబీ ఛైర్మన్‍గా కిమిడి నాగార్జున(టీడీపీ)

గుంటూరు డీసీసీబీ ఛైర్మన్‍గా మాకినేని మల్లికార్జునరావు(టీడీపీ)

కృష్ణా డీసీసీబీ ఛైర్మన్‍గా నెట్టెం రఘురామ్(టీడీపీ)

నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్‍గా ధనుంజయరెడ్డి(టీడీపీ)

చిత్తూరు డీసీసీబీ ఛైర్మన్‍గా అమాస రాజశేఖర్ రెడ్డి(టీడీపీ

)అనంతపురం డీసీసీబీ ఛైర్మన్‍గా కేశవరెడ్డి(టీడీపీ

)కర్నూలు డీసీసీబీ ఛైర్మన్‍గా డి.విష్ణువర్ధన్ రెడ్డి(టీడీపీ)

కడప డీసీసీబీ ఛైర్మన్‍గా బి.సూర్యనారాయణరెడ్ది(టీడీపీ)

Leave a Reply