kasha veni | అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా

kasha veni | అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా


kasha veni | కడెం, ఆంధ్రప్రభ : ఉంగరం గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఉడుంపూర్ జిపి సర్పంచ్ అభ్యర్థి కాశ వేణి తిరుపతి యాదవ్ అన్నారు. సోమవారం కడెం మండలం ఉడుంపూర్, గండి, గోపాల్ పూర్, మిద్ద చింత, మైసంపేట్, రాంపూర్ గ్రామాలలో కడెం మండలం ఉడుంపూర్ సర్పంచ్ అభ్యర్థి కాశ వేణి తిరుపతి యాదవ్ పలు వీధుల్లో పర్యటిస్తూ గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుస్తూ తమ గుర్తు ఉంగరం గుర్తును చూపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈనెల11 న జరిగే ఎన్నికల్లో గెలిపించుకోవాలని ఉడుంపూర్ జిపినీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply