IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిరవధికంగా వాయిదా వస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భద్రతా కారణాల దృష్ట్యా గురువారం ధర్మశాలలో జరిగిన పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ ను మధ్యలోనే నిలిపివేసిన సంగతి తెలిసిందే.
India-Pakistan Tension | ఐపీఎల్ నిరవధిక వాయిదా..
