GHMC| ఎసిబి వలలో గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో (ghmc ) మరో అవినీతి తిమింగలం చిక్కింది. రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది

గోల్నాకా(golnaka ) అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా ( AE Manisha);రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB ) రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బిల్లు ప్రాసెస్ చేసి పైకి పంపించడానికి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసింది గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా. రూ. 5 వేలు అడ్వాన్స్ ఇచ్చి.. మిగతా రూ. 15 ఇచ్చే ముందు ఏసీబీ కి పట్టించారు బాధితులు. లంచం తీసుకుంటూ పట్టుబడిన అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు ఏసీబీ అధికారులు.

Leave a Reply