నేను ఒకప్పుడు ”నేను హిందువును, నీవు క్రైస ్తవుడవు” అని అనేదానిని. కానీ ఇప్పుడు అలా అనడం లేదు. నా అభిప్రాయం మారింది. ఇప్పుడు నేనుంటాను, ”నువ్వు క్రీస్తు విగ్రహం ముందు నిల్చున్నా, క్రిష్ణుడ్ని పూజ చేస్తున్నా కానీ భగవంతుడు ఒక్కడే, ఇంకా- మనమందరమూ ఆ ఒక్క తండ్రి పిల్లలము.’
ప్రస్తుతం ప్రపంచంలో ధర్మము దాని యథార్ధ రూపంలో లేదు. కేవలం ఆచారాలు మిగిలి దాని బాహ్య రూపమే ఉన్న కారణంగా అందులో సత్తా లేదు.
ఎక్కడ సత్యమైన అవగాహన ఉంటుందో, ఎక్కడ మాటలలో సత్యత ఉంటుందో అక్కడ సత్తా కూడా ఉంటుంది. మనం ఒకరికొకరం కొట్టుకోవడానికి భగవంతుడి నుండి శక్తి అవసరం లేదు, మనం ప్రశాంతంగా కావడానికి శక్తిని తీసుకోవడం జరుగుతుంది. సత్యమైన ధర్మము శాంతి గురించి మాట్లాడుతుంది. సత్యమైన ధర్మము గురించి ప్రబోధిస్తుంది.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి