Tirumala | నేటి సమాచారం..

Tirumala | నేటి సమాచారం..

Tirumala, ఆంధ్రప్రభ ప్రతినిధి : తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి (Srivari) సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,670 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 26,062 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4 కోట్లు.

Leave a Reply