ఆంధ్రప్రభ, పిడుగురాళ్ల : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల (Piduguralla) పరిధి జానపాడు వద్ద రైలు (Train) కింద పడి ఇద్దరు మృతి చెందారు (Crime News). ఈ మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. రైల్వే పోలీసులు (Railway Police) సంఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుల్లో ఒకరిని భిక్షాటన (Beggar) చేసే వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.
రైలు కిందపడి ఇద్దరు..
