High Court | రేపు విచారణకు రండి

High Court | రేపు విచారణకు రండి

High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ హైకోర్టు ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష వ్యవహారంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపికైన అభ్యర్థులను కీలక పోస్టుల నుంచి అప్రాధాన్య పోస్టులకు మార్చాలన్న ఉత్తర్వులు అమలు కాకపోవడంపై ధర్మాసనం ప్రశ్నించింది.

కోర్టు ఆదేశాలను అమలు చేసి రిజిస్ట్రార్‌కు నివేదిక ఎందుకు సమర్పించలేదని సీఎస్‌ను నిలదీసింది. రేపు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని సీఎస్‌కు ఆదేశిస్తూ, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

High Court |

Leave a Reply