ప్రభుత్వ విప్ పరామర్శ

ప్రభుత్వ విప్ పరామర్శ

ఆంధ్రప్రభ ప్రతినిధి. యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో కళ్లెం రామస్వామి తాటి చెట్టుపై నుండి కింద పడి మృతి చెందగా ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుడిగె పెంటయ్య గౌడ్, సిల్వరు బాలరాజు గౌడ్, మహేందర్ గౌడ్, కళ్లెం పాండు, నరేష్ తదితరులున్నారు.

Leave a Reply