చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు సీఎస్కే – ఆర్సీబీ మధ్య జరుగున్న పోరులో.. బెంగళూరు జట్టు రెండో వికెట్ కోల్పోయింది. వన్ డౌన్ లో క్రీజులోకి వచ్చిన పడిక్కల్ ధనాధన్ బ్యాటింగ్ (14 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సులతో 27) పరుగులు చేసి.. అశ్విన్ బౌలింగ్ వేసిన 7.5వ ఓవర్లో క్యాచ్ ఔట్ అయ్యాడు.
దీంతో 8 ఓవర్లకు ఆర్సీబీ 77 పరుగులు చేసి రెండు వికెట్ కోల్పోయింది. కాగా ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(11) – కెప్టెన్ రజత్ పటీదర్ ఉన్నారు.
ఈమ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. ఆర్సీబీ తొలి బ్యాటింగ్ చేపట్టింది.