అమరావతి, : ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు.ముందుగా ఉదయం విజయవాడలో జరిగే జీఎ్ఫఎ్సటీ టూరిజం కాంక్లేవ్లో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం గుంటూరు ఆర్వీఆర్, జేసీ కళాశాలలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ – హ్యాకథాన్ 2025 కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలిస్తారు.