మృతుల వివ‌రాలు..

చేవెళ్ల, ఆంధ్ర‌ప్ర‌భ : రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురు మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించారు.

  • దస్తగిరి బాబా, బస్సు డ్రైవర్
  • తారిబాయ్ (45), దన్నారమ్ తండా
  • కల్పన (45), బోరబండ
  • బచ్చన్ నాగమణి (55), భానూరు
  • ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
  • మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్
  • గుర్రాల అభిత (21), యాలాల్
  • గోగుల గుణమ్మ, బోరబండ
  • షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు
  • తబస్సుమ్ జహాన్, తాండూరు
  • వెంకటయ్య
  • బుచ్చిబాబు-దన్నారమ్ తండా
  • అబ్దుల్ రజాక్-హైదరాబాద్
  • వెన్నెల
  • సుజాత
  • అశోక్
  • రవి
  • శ్రీను- తాండూరు
  • నందిని- తాండూరు
  • బస్వరాజ్-కోకట్ (కర్ణాటక)
  • ప్రేరణ- వికారాబాద్
  • సాయి
  • అక్రమ్-తాండూరు
  • అస్లామ్-తాండూరు

Leave a Reply