మృతుల వివరాలు..
చేవెళ్ల, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురు మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించారు.
మృతుల వివరాలు..
- దస్తగిరి బాబా, బస్సు డ్రైవర్
 - తారిబాయ్ (45), దన్నారమ్ తండా
 - కల్పన (45), బోరబండ
 - బచ్చన్ నాగమణి (55), భానూరు
 - ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
 - మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్
 - గుర్రాల అభిత (21), యాలాల్
 - గోగుల గుణమ్మ, బోరబండ
 - షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు
 - తబస్సుమ్ జహాన్, తాండూరు
 
క్షతగాత్రులు..
- వెంకటయ్య
 - బుచ్చిబాబు-దన్నారమ్ తండా
 - అబ్దుల్ రజాక్-హైదరాబాద్
 - వెన్నెల
 - సుజాత
 - అశోక్
 - రవి
 - శ్రీను- తాండూరు
 - నందిని- తాండూరు
 - బస్వరాజ్-కోకట్ (కర్ణాటక)
 - ప్రేరణ- వికారాబాద్
 - సాయి
 - అక్రమ్-తాండూరు
 - అస్లామ్-తాండూరు
 

