Telangana | టెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో టెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జనవరి 2 నుంచి 20 వరకు జరిగిన టెట్ పరీక్షలకు 1,35,802 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 42,384 మంది (31.21 శాతం) అర్హత సాధించారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *