KKR vs RR | పెవిలియ‌న్ చేరిగిన‌ కెప్టెన్ రియాన్..

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు గౌహతీ వేదిక‌గా కోల్‌తకతాతో జ‌రుగుతున్న మ్యాచ్ లో… టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7.5 ఓవర్లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేసిన బంతికి కెప్టెన్ రియాన్ ప‌రాగ్ (25) ఔట‌య్యాడు.

ప్ర‌స్తుతం క్రీజులో ఓపెన‌ర్ యంగ్ బ్యాట‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ (19) – నితీష్ రాణా ఉన్నారు. కాగా, 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్థాన్ స్కోర్ 67/2

Leave a Reply