ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్ కేకేఆర్ – ఆర్సీబీ మధ్య హోరాహొరీ పొరు జరుగుతొంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఆర్సీబీ ముందు 175 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. కాగా, ఈ ఛేదనలో మెరుపు వేగంతో బౌండరీలు బాదుతున్న కెప్టెన్ రజత్ పటీదర్ (16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 34) క్యాచ్ ఔటయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (59) – లియామ్ లివింగ్స్టోన్ ఉన్నారు. 15.3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 162/3