నాగోల్, మే 6 (ఆంధ్రప్రభ ) : నాగోల్ డివిజన్ పరిధిలోని లక్కీ హోటల్ రెస్టారెంట్ వెనుక సైడ్ లో గల సాయినగర్ గుడిసెల్లో గ్యాస్ సిలిండర్ పేలి మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. హుటా హుటిన ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD | సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం
