ప్రజా నాట్య‌మండలి జిల్లా 8వ మహాసభలను జయప్రదం చేయండి

ప్రజా నాట్య‌మండలి జిల్లా 8వ మహాసభలను జయప్రదం చేయండి

ప్రజానాట్యమండలి, జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట స్వామి

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా ఎనిమిదవ మహాసభలను జయప్రదం చేయండి ఈరోజు చిట్యాల మండలం వనిపాకల .గ్రామంలో ప్రజానాట్యమండలి జిల్లా 8వ మహాసభలు ఏప్రిల్ 6 7 తేదీల్లో నల్లగొండ పట్టణ కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యజిల్లా కమిటీ సభ్యుడు జిట్ట స్వామి పాల్గొని ఆయన మాట్లాడుతూ దశాబ్దాల ప్రజా చైతన్య ప్రవాహం ప్రజానాట్యమండలి కలకల కోసం కాదు కల ప్రగతి కోసం అనే నినాదంతో వీధి నాటకం పోరాట ఆయుధం గ మలచుకొని ప్రజల చైతన్యం కోసం నిరంతరం పాటయి ఆటై ముందుకు సాగుతుంది ప్రజానాట్యమండలని ఈ సందర్భంగా వారున్నారు.

నీటికి చలం ఉంటేనే ఏటికి వరదొస్తుంది నిప్పున జ్వలనం ఉంటేనే గుప్పున మంటొ వస్తుంది అంటారు. సినారె నీటికి చైతన్యం చలనం నిప్పుకు చైతన్యం జననం ప్రకృతికైనా సామాజిక సమాజానికైనా ఈ చైతన్యమే పురోగమనం సాధనం అని వారన్నారు ఆ చైతన్యానికి ప్రతిరూపంగా 82 వసంతాలలో ప్రజా జీవితంలో విడదీయరాని భాగమై వ్యక్తీకరించి ఓ సువిశాల మధ్యమం ప్రజానాట్యమండలని వారన్నారు.

ప్రజా శ్రామిక సోదరుల నుండి పుట్టిన జానపద గ్రామీణ కలలు ప్రపంచీకరణ పడక నీడలో వస్తున్న వింత పోకడల్లో నిర్వీర్యం అవుతున్నాయని మానవత్వ మానవ సంబంధాలు కుటుంబ జీవన వ్యవస్థలు తిరోగమనములు పయనిస్తున్నాయని ఆటపాటలతోనే జీవన వృత్తిగా మంచుకున్న ఈ నేపథ్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పోరాటాల గడ్డ నల్లగొండ జిల్లా 8వ మహాసభలు సంస్కృతిక ఉత్సవాలు ఏప్రిల్ 6 7 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్టు అభ్యుదయ వాదులు మేధావులు ప్రజలు సహకరించి కళాకారులు పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి చిట్యాల మండలం అధ్యక్షులు మేడి లింగస్వామి. మేడి సునీత, మేడి రాణి, వేడి గోపమ్మ, భద్రము, ఐలమ్మ, తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply