సాహితీ లోకానికి తీరని లోటు…

సాహితీ లోకానికి తీరని లోటు…

మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రజాకవి, రాష్ట్రీయ గీతం సృష్టికర్త అందెశ్రీ మరణం సాహిత్య లోకానికి తీరని లోటని ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్(Samel) అన్నారు.

ఈ రోజు హైదరాబాద్ లోని అందెశ్రీ నివాసంలో ఆయన పార్ధీవ దేహానికి ఎమ్మెల్యే సామెల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన(Telangana state achievement)లో కీలక పాత్ర పోషించిన మహా కవి అందెశ్రీ అని, ఆయన సేవలను ఎమ్మెల్యే సామెల్ కొనియాడారు.

Leave a Reply