LIVE – వెంకటాయపాలెంలో శ్రీనివాస కళ్యాణోత్సవం .. గవర్నర్, సిఎం హాజరు .. ప్రత్యక్ష్య ప్రసారం

వెంకటాయపాలెంలో టిటిడి ఆధ్వర్యంలో నేడు శ్రీనివాస కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎపి గవర్నర్ అబ్డుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *