APBudget2026-27 | అన్ని వర్గాల్ని మోసం చేస్తూ …

APBudget2026-27 | అన్ని వర్గాల్ని మోసం చేస్తూ …
APBudget2026-27 | బడ్జెట్పై చంద్రబాబుపై జగన్ ఘాటు విమర్శలు
APBudget2026-27 | తాడేపల్లిలో జగన్ మీడియా సమావేశం
మూడో బడ్జెట్లో మోసాల ఆరోపణలు
సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలపై విమర్శలు
వృద్ధి రేటు – ప్రజల చేతుల్లో డబ్బు ఉందా?
పర్ఫామెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్ అంటూ జగన్ వ్యాఖ్యలు
APBudget2026-27 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని, మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే అది చంద్రబాబే అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ…..
2026-2027కు సంబంధించిన బడ్జెట్ లో చూపించిన లెక్కలు, అందులోని వాస్తవాలు, మోసాలు ప్రజలు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ప్రజల్ని మోసం చేస్తూ వారిని వంచిస్తూ మూడో బడ్జెట్ అన్నారు. మూడో బడ్జెట్ లో చంద్రబాబు ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవన్, మ్యానిఫెస్టో హామీలు గాలికి కొట్టుకుపోయాయన్నారు. అన్ని వర్గాల్ని మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ అన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ విషయంలో ప్రజల్ని అన్నిరకాలుగా మోసం చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. పదేపదే అబద్ధాలు చెబుతూ సూపర్ క్విట్ అంటూ గోబెల్స్ ప్రచారానికి దిగారన్నారు.
మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే అది చంద్రబాబేనని, అబద్ధానికి రెక్కలు కడితే అది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రగతి వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలు కోటలు దాటతాయన్నారు. చంద్రబాబు పాలనలో పర్ఫామెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్ అన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు అంటే రాష్ట్రంలో అన్ని రంగాలు వృద్ధి సాధిస్తున్నాయని అర్ధమన్నారు. వృద్ధి రేటు పెరిగిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు, వృద్ధిరేటు పెరిగితే ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలన్నారు. కొనుగోలు శక్తి పెరగాలన్నారు. ఇలా జరిగిందా? లేదా? అని పరిశీలిస్తే
గ్రోత్ రేటు పెరిగితే.. తలసరి ఆదాయం పెరగాలి కదా చంద్రబాబు అన్నారు.

2024-25లో లక్షా 19వేల 927కోట్లు వస్తుందన్నారు. కానీ వచ్చిన ఆదాయం 94వేల 937కోట్లు అన్నారు. 10నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ.75వేల 964కోట్లు, కాగ్ 23 రాష్ట్రాల సొంత ఆదాయాల పురోగతి జాబితా విడుదల చేసిందన్నారు. 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందని, చంద్రబాబు పాలనలో చివరి రెండో స్థానంలో ఉన్నామన్నారు. మిగితా రాష్ట్రాల దరిదాపుల్లో కూడా లేమన్నారు.

కానీ చంద్రబాబు జీఎస్టీ వృద్ధి రేటులో దూసుకుపోతున్నాం అని అంటారు. 2024-25లో 11.75శాతంతో దూసుకుపోతున్నామని అంటున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు. తగ్గిపోతుందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు.. రాష్ట్ర సంబంధిత ఆదాయాలు చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళుతుందన్నారు.
దోచుకో.. దాచుకో.. పంచుకో అన్న చందంగా మరో వైపు చంద్రబాబుకు విమానం, హెలికాఫ్టర్ , నారాలోకేష్ కు విమానం, హెలికాఫ్టర్
పవన్ కల్యాణ్ కు విమానం, హెలికాఫ్టర్ అందరూ గాల్లోనే తిరుగుతున్నారన్నారు. నారా లోకేష్ ఒకపూట విజయవాడ.. మరో పూట హైదరాబాద్.. క్రికెట్ మ్యాచ్ కోసం విజయవాడ నుంచి ఢిల్లీ.. ఢిల్లీ నుంచి కొలంబోకు మ్యాచ్ చూడాటానికి వెళ్లారన్నారు. టీవీలో క్రికెట్ చూస్తే సరిపోతుందిగా.. కోలంబోకే పోవాలా.. అని జగన్ ప్రశ్నించారు. బడ్జెట్ లో రాష్ట్ర ఆదాయాలు ప్రజలకు తెలిసిపోతాయని రాష్ట్ర అప్పుల వివరాల్ని పూర్తిగా తొలగించారన్నారు.
Budget | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని, మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే అది చంద్రబాబే అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ…..
2026-2027కు సంబంధించిన బడ్జెట్ లో చూపించిన లెక్కలు, అందులోని వాస్తవాలు, మోసాలు ప్రజలు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ప్రజల్ని మోసం చేస్తూ వారిని వంచిస్తూ మూడో బడ్జెట్ అన్నారు. మూడో బడ్జెట్ లో చంద్రబాబు ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవన్, మ్యానిఫెస్టో హామీలు గాలికి కొట్టుకుపోయాయన్నారు. అన్ని వర్గాల్ని మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ అన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ విషయంలో ప్రజల్ని అన్నిరకాలుగా మోసం చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. పదేపదే అబద్ధాలు చెబుతూ సూపర్ క్విట్ అంటూ గోబెల్స్ ప్రచారానికి దిగారన్నారు.
మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే అది చంద్రబాబేనని, అబద్ధానికి రెక్కలు కడితే అది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రగతి వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలు కోటలు దాటతాయన్నారు. చంద్రబాబు పాలనలో పర్ఫామెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్ అన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు అంటే రాష్ట్రంలో అన్ని రంగాలు వృద్ధి సాధిస్తున్నాయని అర్ధమన్నారు. వృద్ధి రేటు పెరిగిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు, వృద్ధిరేటు పెరిగితే ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలన్నారు. కొనుగోలు శక్తి పెరగాలన్నారు. ఇలా జరిగిందా? లేదా? అని పరిశీలిస్తే
గ్రోత్ రేటు పెరిగితే.. తలసరి ఆదాయం పెరగాలి కదా చంద్రబాబు అన్నారు.
Budget | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని, మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే అది చంద్రబాబే అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ…..
2026-2027కు సంబంధించిన బడ్జెట్ లో చూపించిన లెక్కలు, అందులోని వాస్తవాలు, మోసాలు ప్రజలు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ప్రజల్ని మోసం చేస్తూ వారిని వంచిస్తూ మూడో బడ్జెట్ అన్నారు. మూడో బడ్జెట్ లో చంద్రబాబు ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవన్, మ్యానిఫెస్టో హామీలు గాలికి కొట్టుకుపోయాయన్నారు. అన్ని వర్గాల్ని మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ అన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ విషయంలో ప్రజల్ని అన్నిరకాలుగా మోసం చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. పదేపదే అబద్ధాలు చెబుతూ సూపర్ క్విట్ అంటూ గోబెల్స్ ప్రచారానికి దిగారన్నారు.
మోసానికి షర్టు, ఫ్యాంటు వేస్తే అది చంద్రబాబేనని, అబద్ధానికి రెక్కలు కడితే అది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రగతి వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలు కోటలు దాటతాయన్నారు. చంద్రబాబు పాలనలో పర్ఫామెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్ అన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు అంటే రాష్ట్రంలో అన్ని రంగాలు వృద్ధి సాధిస్తున్నాయని అర్ధమన్నారు. వృద్ధి రేటు పెరిగిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు, వృద్ధిరేటు పెరిగితే ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలన్నారు. కొనుగోలు శక్తి పెరగాలన్నారు. ఇలా జరిగిందా? లేదా? అని పరిశీలిస్తే
గ్రోత్ రేటు పెరిగితే.. తలసరి ఆదాయం పెరగాలి కదా చంద్రబాబు అన్నారు.
