Peddavangara | ఏసీబీ వలలో… తహసీల్దార్

Peddavangara | ఏసీబీ వలలో… తహసీల్దార్

Peddavangara | పెద్దవంగర, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల తహసీల్దార్ వీరంగంటి మహేందర్ (Veerangati Mahender) ఓ రైతు నుండి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో రూ.25వేలు డ్రైవర్ కు ఇవ్వమని చెప్పాడు. భాదిత రైతు డ్రైవర్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు (ACB officials) పట్టుకున్నారు.

Leave a Reply