హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
ఈ సందర్భంగా కెసిఆర్ మాగంటి మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. అకాల మరణం చెందిన మాగంటి భౌతిక కాయాన్ని చూసి కంట తడిపెట్టారు
అనంతరం మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


