Tributes| మాగంటి మృతదేహాన్ని చూసి కెసిఆర్ కంటతడి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

ఈ సందర్భంగా కెసిఆర్ మాగంటి మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. అకాల మరణం చెందిన మాగంటి భౌతిక కాయాన్ని చూసి కంట తడిపెట్టారు

అనంతరం మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *