ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః భారత దేశంలో బంగారం కొనాలంటేనే భయపడేలా చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. మొన్నటి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. గోల్డ్ రేట్.. ప్రస్తుతం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.109,530లకి చేరింది. కాగా 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100,403లకి చేరింది. బులియన్ మార్కెట్ ప్రకారం గురువారం కంటే బంగారం ధర ఈరోజు రూ.800లు తగ్గింది. అయితే.. బంగారంతోపాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. షేర్ మార్కెట్ నుంచి బులియన్ మార్కెట్కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.127,070ఉంది. నిన్నటి కంటే వెండి ధర రూ.300లు పెరిగింది.
భారత దేశ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.109,500ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.100,375గా ఉంది. వెండి కేజీ(silver kg) ధర రూ.127,040గా ఉంది.
విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Visakhapatnam)లో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.109,500ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.100,375గా ఉంది. వెండి కేజీ ధర రూ.127,040గాఉంది.
ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల బంగార ధర 109,140, 22 క్యారెట్ల ధర రూ.100,045లుగా ఉంది. వెండి కిలో ధర రూ.126,620లుగా ఉంది.
ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల బంగార ధర109,330, 22 క్యారెట్ల ధర రూ.100,219లుగా ఉంది. వెండి కిలో ధర రూ.126,840లుగా ఉంది.
చెన్నై(Chennai)లో 24క్యారెట్ల బంగారం ధర రూ.109,650ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.100,513గా ఉంది. వెండి కిలో ధర రూ.127,210గా ఉంది.

