ప్రభుత్వ వెబ్ సైట్ ఫలితాలు
మొత్తం 10.954 పోస్టులు
పరీక్షా రాసింది కేవలం 3550
రెండు రోజులలో నియామక ఉత్తర్వులు జారీ
ర్యాంక్ హోల్డర్స్ జాబితా సైతం రిలీజ్
హైదరాబాద్ – పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆసక్తి కలిగిన వారితో గ్రామ పాలనాధికారులుగా నియయమించేదుకు లిఖితపూర్వక పరీక్షను నిర్వహించారు. ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష జరగగా. కేవలం ఐదు రోజుల్లోనే వారి సమాధాన పత్రాలను వ్యాల్యూయేషన్ చేశారు. ఇక ఆ ఫలితాలను నేడు ఫలితాలను ప్రకటించారు. ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులు ఉండగా కేవలం 3550 మంది మాత్రమే పరీక్ష రాశారు.
https://ccla.telangana.gov.in/Welcome.do
వెబ్ సైట్లో ర్యాంకులను చూడొచ్చు. రెండు, మూడు రోజుల్లోనే ఉత్తీర్ణులైన వారికి నియామకపు పత్రాలను అందించనున్నారు.
టాప్ ర్యాంకర్లు వీరే
ర్యాంక్ పేరు
- అద్ద మధు
- షేర్ లతీఫ్ సాహేబ్
- బి.ప్రవీణ్ కుమార్
- విజయ సోమిరెడ్డి
- ఈదన్న రవీందర్
- దిడ్డి మౌనిక
- మణిమాల గ్యాదరీ
- సూదరి పాల్ ప్రశాంత్ కుమార్
- మెఘావత్ జగన్
- పందెన భాస్కర్
- నల్లోల సంజీవులు
- పొన్నం రాజు
- కలకుంట్ల దిలీప్
- ఏ తేజస్వి కశ్యప్
- దైదా ప్రశాంత్ రెడ్డి
- శ్రీకాంత్ రెడ్డి ఈ
- నళిని పి
- ఈ శ్రీనివాస్
- రామిడి మాదవరెడ్డి
- తూమాటి శైలజ..