వికారాబాద్, జూన్ 24 (ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ పశువైద్యశాలను మంగళవారం వికారాబాద్ (Vikarabad) జిల్లా పశువైద్య సంచాలకులు డాక్టర్ సదానందం (sadanandam) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానంగా వర్షాకాలం ఆరంభమవుతుండడంతో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆయన సిబ్బందికి సూచించారు.