Results | ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన‌ ఈఏపీసెట్ (AP EAPCET – Andhra Pradesh Engineering, Agriculture and Pharmacy Common Entrance Test) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.

ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పరీక్షలో సుమారు 1.89 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించి విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు.

అలాగే, వ్యవసాయ (Agriculture ), ఫార్మసీ (Pharmacy) విభాగాల్లో కూడా మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. ఈ రెండు విభాగాల్లో కలిపి మొత్తం 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఈ ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన https://cets.apsche.ap.gov.in/EAPCET లింక్‌ను సందర్శించవచ్చు. అక్కడ విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, ఇతర అవసరమైన వివరాలు న‌మోదు చేసి వ్యక్తిగత ఫలితాలను తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *