ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో డబుల్ హెడర్ లో భాగంగా నేడు లక్నోతో పంజాబ్ తలపడనుంది. ధర్మశాల వేదికగా నేడు పంజాబ్ లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టనుంది.
తుది జట్లు :
లక్నో సూపర్ జెయింట్స్ : రిషబ్ పంత్ (సి), నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మర్క్రామ్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, ఆకాష్ సింగ్, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్
పంజాబ్ కింగ్స్ : ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), జోష్ ఇంగ్లిస్ (వికెట్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్